TG: మేడారం జాతరకు నిధులు మంజూరు చేసిన కేంద్రం
ఆసియాలోనే అతిపెద్ద (TG) గిరిజన పండుగగా గుర్తింపు పొందిన మేడారం మహా జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది.లక్షలాదిగా భక్తులు గిరిజన దేవతలను దర్శించుకోవడానికి తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో మేడారం మహా జాతర కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల శాఖలు సంయుక్తంగా రూ. 3.70 కోట్లు నిధులు విడుదల చేశాయి. Read Also: Phone Tapping Case : ముగిసిన కేటీఆర్ విచారణ పర్యాటకులకు మెరుగైన మౌలిక … Continue reading TG: మేడారం జాతరకు నిధులు మంజూరు చేసిన కేంద్రం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed