Latest News: Tamil Nadu: జాబ్ స్కామ్.. రంగంలోకి ఈడీ!
తమిళనాడు (Tamil Nadu) లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో సంచలన కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్,, నీటి సరఫరా విభాగంలో ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి భారీగా లంచాలు తీసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించింది. మనీలాండరింగ్ కేసు దర్యాప్తు సందర్భంగా ఈ “క్యాష్ ఫర్ జాబ్” స్కామ్ బయటపడింది. Read Also: Vande Mataram: వందేమాతరం 150వ వార్షికోత్సవం – చరిత్రకు నమస్కారం! అభ్యర్థుల నుంచి ఒక్కో ఉద్యోగానికి రూ. 25 … Continue reading Latest News: Tamil Nadu: జాబ్ స్కామ్.. రంగంలోకి ఈడీ!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed