Tamil Nadu: గవర్నర్‌ పై సీఎం ఎం.కె.స్టాలిన్ తీవ్ర విమర్శలు

తమిళనాడు (Tamil Nadu) రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి గవర్నర్–ప్రభుత్వం మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్‌ రవిపై ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఘాటు విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజున గవర్నర్ ప్రసంగించకుండా పదవిని అవమానించారని, గతంలో ఏ గవర్నర్ ఇలా ప్రవర్తించలేదని స్టాలిన్ అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని చదవకుండా, Read Also: Climate Change: గ్రీన్ హైడ్రోజన్‌తో భారత్ శక్తి విప్లవం దేశభక్తిపై తమకు ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం … Continue reading Tamil Nadu: గవర్నర్‌ పై సీఎం ఎం.కె.స్టాలిన్ తీవ్ర విమర్శలు