Telugu News: Tamil Nadu: తమిళనాడులో ఇద్దరు మంత్రుల ఇంట్లో బాంబు బెదిరింపులు

ఇటీవల బాంబుల బెదిరింపులు ఎక్కువ అయ్యాయి. ఆమధ్యకాలంలో ఢిల్లీలో స్కూళ్లల్లో బాంబులు(Bombs) పెట్టినట్లు వరుస ఈమెయిల్ రావడంతో పోలీసులు, అధికారులు హుటాహుటిగా విద్యార్థులను బయటకుపంపి తనిఖీలు చేశారు. తర్వాత ఇవన్నీ ఫేక్ న్యూస్(Fake news) అయ్యాయి. విమానాసంస్థలు కూడా తరచూ ఇదే సమస్యను ఎదుర్కొంది. విమానం బయలుదేరేసమయంలో బంబులు పెట్టినట్లు సమాచారం రావడం, వాటిని ఆపీ తనిఖీలు చేయడం వల్ల విమాన సంస్థలకు కోట్లల్లో నష్టం వచ్చింది. వీటిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈమధ్య … Continue reading Telugu News: Tamil Nadu: తమిళనాడులో ఇద్దరు మంత్రుల ఇంట్లో బాంబు బెదిరింపులు