Telugu News: Supreme Court: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. పైలట్‌దే తప్పని చెప్పలేం

అహ్మదాబాద్‌లో 260 మంది ప్రాణాలను బలిగొన్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో పైలట్-ఇన్-కమాండ్‌ను నిందించలేమని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనకు సంబంధించి పైలట్ తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం, కేంద్ర ప్రభుత్వం మరియు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) లకు నోటీసులు జారీ చేసింది. Read Also: Gujarat: ప్రియుడిపై కసితో బాంబుల బెదిరింపు కాల్స్ పిటిషన్, ఏఏఐబీ ప్రాథమిక నివేదిక ఎయిర్ … Continue reading Telugu News: Supreme Court: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. పైలట్‌దే తప్పని చెప్పలేం