Telugu News: Suppriya Sule: ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్కనెక్ట్’ బిల్లు లోక్సభలో ప్రవేశం
ఉద్యోగుల పనిభారం తగ్గించి, పని అనంతరం వ్యక్తిగత సమయాన్ని కాపాడే దిశగా లోక్సభలో ఒక కీలకమైన ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టబడింది. పని సమయం ముగిసిన తర్వాత, సెలవు రోజుల్లో వచ్చే ఆఫీస్ కాల్స్ లేదా ఇమెయిల్స్కు స్పందించకపోయినా ఉద్యోగులు బాధ్యత వహించనవసరం లేకుండా చట్టపరమైన హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ఈ బిల్లు సిద్ధమైంది. Read Also: Visakhapatnam Port: విశాఖ పోర్టు రికార్డు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే(SuppriyaSule) శుక్రవారం … Continue reading Telugu News: Suppriya Sule: ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్కనెక్ట్’ బిల్లు లోక్సభలో ప్రవేశం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed