Telugu News: Sri Lanka: ఆపరేషన్ సాగర్ బంధు:దిత్వా తుపాను బాధితులకు భారత్ అండ
దిత్వా తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన పొరుగు దేశం శ్రీలంకకు(Sri Lanka) భారతదేశం తన సహాయ సహకారాలను విస్తరించింది. ‘ఆపరేషన్ సాగర్ బంధు’లో భాగంగా భారత వాయుసేనకు చెందిన సీ-130జే విమానం సుమారు 12 టన్నుల అత్యవసర సహాయ సామగ్రితో శనివారం కొలంబోలో ల్యాండ్ అయింది. Read Also: Dithwa Cyclone: తమిళనాడుకు రెడ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలోనూ భారీ వర్షాలు అందించిన సహాయ వివరాలు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ సహాయాన్ని ధృవీకరిస్తూ ఎక్స్ … Continue reading Telugu News: Sri Lanka: ఆపరేషన్ సాగర్ బంధు:దిత్వా తుపాను బాధితులకు భారత్ అండ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed