Latest Telugu news : Savitri Jindal : దేశంలో అత్యంత సంప‌న్న మ‌హిళ‌గా సావిత్రి జిందాల్‌

భారత్‌లో అత్యంత సంప‌న్న మ‌హిళ‌గా మరోసారి ఓపీ జిందాల్ గ్రూపు ఓన‌ర్‌ సావిత్రి జిందాల్ (Savitri Jindal) నిలిచారు. భారత్‌లోని 100 మంది సంపన్నుల జాబితాను ఫోర్బ్స్‌ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా సావిత్రి జిందాల్‌ నిలిచారు. అంతేకాదు, టాప్ 10 భార‌త బిలియ‌నీర్లలో ఉన్న ఏకైక మ‌హిళ ఆమే కావ‌డం విశేషం.ఫోర్బ్స్‌ విడుదల చేసిన జాబితాలో ముకేశ్‌ అంబానీ 105 బిలియన్ డాలర్లతో ఫస్ట్‌ ప్లేస్‌ను సొంతం చేసుకోగా, … Continue reading Latest Telugu news : Savitri Jindal : దేశంలో అత్యంత సంప‌న్న మ‌హిళ‌గా సావిత్రి జిందాల్‌