Telugu News: Sanjay Malhotra: రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్బీఐ
భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతంగా ఎదగడానికి సహకరిస్తూ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India) కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్య పరపతి కమిటీ (MPC) సమావేశంలో రెపో రేటును 0.25% తగ్గిస్తూ ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆ రేటు 5.5% నుంచి 5.25%కు చేరింది. ఈ నిర్ణయాన్ని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. Read Also: Gold Rate 05/12/25 : గుడ్ న్యూస్ భారీగా తగ్గిన బంగారం ధరలు | … Continue reading Telugu News: Sanjay Malhotra: రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్బీఐ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed