S. Jaishankar: ఇరాన్ నౌక ఘటనపై జైశంకర్ స్పందన

S. Jaishankar: శ్రీలంక తీరంలో ఇరాన్ (Iran) యుద్ధ నౌక ఐరిస్ డేనా మునిగిపోయిన ఘటనపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తొలిసారిగా అధికారికంగా స్పందించారు. విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు ఇరాన్ నౌకలు భారత్‌కు వచ్చాయని జైశంకర్ గుర్తుచేశారు. అయితే, తిరిగి వెళ్లే క్రమంలో ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఈ నౌకలు అనుకోకుండా యుద్ధ ప్రభావానికి గురయ్యాయని, తీవ్రమైన సమస్యలను ఎదుర్కొన్నాయని ఆయన వెల్లడించారు. Read Also: Iran … Continue reading S. Jaishankar: ఇరాన్ నౌక ఘటనపై జైశంకర్ స్పందన