Telugu News: S Jaishankar: ప్రత్యేక పరిస్థితుల వల్లే  హసీనా ఇండియా కు వచ్చారు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఉండటం, అలాగే ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (S. Jaishankar) ‘హెచ్‌టీ లీడర్‌షిప్ సమ్మిట్‌’లో స్పష్టత ఇచ్చారు. ఆ వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి: Read Also: America: అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి హసీనా నిర్ణయం మరియు ‘ప్రత్యేక పరిస్థితులు’ షేక్ హసీనా (Sheikh Hasina) భారత్‌కు రావడానికి దారితీసిన ‘ప్రత్యేక పరిస్థితులే’ ఈ … Continue reading Telugu News: S Jaishankar: ప్రత్యేక పరిస్థితుల వల్లే  హసీనా ఇండియా కు వచ్చారు