Telugu News: Red Fort: ఎర్రకోట పేలుళ్ల సూత్రధారులను వదిలిపెట్టం: మోదీ హెచ్చరిక
ఢిల్లీ/థింపూ: ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట(Red Fort) సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) తీవ్రంగా స్పందించారు. ఈ దారుణానికి పాల్పడిన కుట్రదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. నిన్న సాయంత్రం జరిగిన ఈ ఘటనలో 9 మంది మరణించగా, 20 మంది గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు రోజుల పర్యటన నిమిత్తం భూటాన్లో ఉన్న ప్రధాని మోదీ… థింపూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. Read Also: Modi: … Continue reading Telugu News: Red Fort: ఎర్రకోట పేలుళ్ల సూత్రధారులను వదిలిపెట్టం: మోదీ హెచ్చరిక
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed