RBI bond auction : ఆర్బీఐ రూ.32 వేల కోట్ల ప్రభుత్వ బాండ్ల వేలం జనవరి 2న నిర్వహణ…
RBI bond auction : దేశీయ మార్కెట్ నుంచి నిధులు సమీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రూ.32,000 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను విక్రయించనున్నట్లు సోమవారం ప్రకటించింది. 6.48 శాతం వడ్డీ కలిగిన 2035 కాలపరిమితి ప్రభుత్వ బాండ్ను రీ–ఇష్యూ రూపంలో ఈ విక్రయం జరగనుంది. ఈ ప్రభుత్వ బాండ్ల వేలం జనవరి 2న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. మల్టిపుల్ ప్రైస్ విధానంలో ఈ వేలం … Continue reading RBI bond auction : ఆర్బీఐ రూ.32 వేల కోట్ల ప్రభుత్వ బాండ్ల వేలం జనవరి 2న నిర్వహణ…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed