Latest News: Rajasthan: రాజస్థాన్‌లో రోడ్డు రౌద్రం – 18 మంది మృతి!

రాజస్థాన్‌లోని(Rajasthan) ఫలోడిలో(Phalodi) ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది. మటోడా గ్రామ సమీపంలో టెంపో ట్రావెలర్ ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టడంతో 18 మంది అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వాహనంలో ప్రయాణిస్తున్న వారు జోధ్‌పూర్‌కు చెందిన భక్తులు. వీరంతా బికనీర్ జిల్లాలోని కొలాయత్ ఆలయ దర్శనానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. Read also: Prashant Varma: ఫిర్యాదులపై … Continue reading Latest News: Rajasthan: రాజస్థాన్‌లో రోడ్డు రౌద్రం – 18 మంది మృతి!