Latest News: Rajasthan Crime: పసికందును బలిచ్చిన నలుగురు యువతులు .. కారణమిదే?
భారతదేశం సాంకేతిక, విజ్ఞానాభివృద్ధిలో వేగంగా ముందుకు దూసుకెళ్తున్నా… ఇంకా కొన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాలు ప్రజలను బంధించి ఉంచుతున్నాయి. అజ్ఞానం, అంధ విశ్వాసాలు ఎంత ప్రమాదకరమో… రాజస్థాన్ (Rajasthan Crime) లో వెలుగు చూసిన తాజా ఘటన మరోసారి రుజువు చేసింది. వయసు మీరిపోతున్నా ఇంకా పెళ్లి కావట్లేదని నలుగురు యువతులు ఆటవిక చర్యకు పాల్పడ్డారు. 17 రోజుల వయసున్న పసికందును.. క్షుద్ర పూజలకు బలిచ్చారు. Read Also: Satya Jyoti: రోడ్డు ప్రమాదంలో వెయిట్లిఫ్టర్ సత్యజ్యోతి మృతి … Continue reading Latest News: Rajasthan Crime: పసికందును బలిచ్చిన నలుగురు యువతులు .. కారణమిదే?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed