Telugu News: Radhakrishnan: రాజ్భవన్లో గవర్నర్, సీఎం–ఉపరాష్ట్రపతి భేటీ
ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్(Radhakrishnan) హైదరాబాద్ పర్యటన ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో సందడిగా సాగింది. ఆయన తొలి తెలంగాణ పర్యటన నేపథ్యంలో రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రత్యేక తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, కేంద్ర స్థాయి ప్రముఖులు హాజరై ఉపరాష్ట్రపతికి ఆతిథ్యాన్ని అందించారు. Read Also: Bomb Threats: సీఎం స్టాలిన్ సహా సినీ ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు తేనీటి విందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(Revanth Reddy), కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ … Continue reading Telugu News: Radhakrishnan: రాజ్భవన్లో గవర్నర్, సీఎం–ఉపరాష్ట్రపతి భేటీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed