Telugu News: Priyanka Gandhi: నేరవేరని హామీలను ప్రకటిస్తున్న ఎన్డీయే
సోన్బర్సా (బీహార్): బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి వరాలు ప్రకటిస్తోందని, అయితే గత ఇరవై ఏళ్ల పాలనలో ఏం చేశారో చెప్పాలని ఏఐసీసీ అగ్రనాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) మరియు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను సూటిగా ప్రశ్నించారు. సోన్బర్సాలో నిర్వహించిన ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ, ప్రధాని మోదీ అనవసర విషయాలన్నీ మాట్లాడుతున్నారని విమర్శించారు. Read Also: Telangana: పత్తి రైతుల దుస్థితిపై ఎమ్మెల్సీ కవిత … Continue reading Telugu News: Priyanka Gandhi: నేరవేరని హామీలను ప్రకటిస్తున్న ఎన్డీయే
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed