Priyanka Gandhi: అస్సాం స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్గా ప్రియాంక
కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ అగ్రనాయకురాలు, లోక్సభ ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)కి, కాంగ్రెస్ అధిష్ఠానం అత్యంత ముఖ్యమైన బాధ్యతలను అప్పగించింది. ఈ ఏడాది జరగనున్న అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమెను స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్గా నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. Read also: AP: భోగాపురం ఎయిర్పోర్టు ట్రయల్ రన్ సక్సెస్పై సీఎం హర్షం సభ్యులుగా మరికొంతమంది ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. … Continue reading Priyanka Gandhi: అస్సాం స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్గా ప్రియాంక
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed