Latest News: Private Doctors: కరోనా డ్యూటీలో మరణించిన వైద్యలకు బీమా..సుప్రీం కోర్టు
కొవిడ్-19(Private Doctors) మహమ్మారి సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి రోగులకు సేవలందించిన వైద్యుల కోసం కేంద్ర ప్రభుత్వం(Government) రూ.50 లక్షల బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే, ఈ పథకం కేవలం ప్రభుత్వ వైద్యులకే కాకుండా, ప్రైవేట్ వైద్యులు, ఆరోగ్య నిపుణులందరికీ కూడా వర్తిస్తుందని సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పు ఇచ్చింది. సుప్రీం కోర్టు జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ ఆర్. మహాదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. Read Also: మెక్సికో టారిఫ్స్ తో … Continue reading Latest News: Private Doctors: కరోనా డ్యూటీలో మరణించిన వైద్యలకు బీమా..సుప్రీం కోర్టు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed