Latest news: Bihar Results: గాంధీ ఆశ్రమంలో ప్రశాంత్ కిశోర్ మౌన దీక్ష
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను స్థాపించిన జన్ సూరజ్ పార్టీకి ఎదురైన ఘోర పరాజయం నేపథ్యంలో, రాజకీయ వ్యూహకర్తగా నుంచి నేతగా మారిన(Bihar Results) ప్రశాంత్ కిశోర్ (పీకే) ఒక రోజు మౌన వ్రతం చేపట్టారు. ఈ ఓటమి తర్వాత ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ చంపారన్ జిల్లాలోని చారిత్రక భితిహర్వా ఆశ్రమంలో గురువారం నాడు ఆయన ఈ దీక్షను ప్రారంభించారు. సుమారు వందేళ్ల క్రితం మహాత్మా గాంధీ స్థాపించిన ఈ ఆశ్రమాన్ని … Continue reading Latest news: Bihar Results: గాంధీ ఆశ్రమంలో ప్రశాంత్ కిశోర్ మౌన దీక్ష
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed