Latest News: Prashant Kishor: రెండు ఓటర్‌ ఐడీలపై ప్రశాంత్‌ కిషోర్‌కు ఈసీ నోటీసులు

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, ఎన్నికల సంఘం (ECI) నకిలీ లేదా డుప్లికేట్‌ ఓటర్లపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో జన్‌సూరాజ్ పార్టీ చీఫ్‌ ప్రశాంత్ కిషోర్‌కు(Prashant Kishor) నోటీసులు జారీ చేసింది. ఆయన పేరుతో రెండు రాష్ట్రాల్లో – బీహార్ మరియు పశ్చిమ బెంగాల్‌లో – ఓటర్‌ ఐడీలు ఉన్నాయని ఈసీ గుర్తించింది. Read also: Fake news: వాట్సాప్ కాల్స్‌పై రూమర్లు ఫేక్ అని స్పష్టం చేసిన హైదరాబాద్ పోలీసులు! ఎన్నికల … Continue reading Latest News: Prashant Kishor: రెండు ఓటర్‌ ఐడీలపై ప్రశాంత్‌ కిషోర్‌కు ఈసీ నోటీసులు