Telugu News: PM Modi: వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి
భారత జాతీయ గీతం ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, ఏడాది పాటు జరిగే ఉత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఈరోజు ఘనంగా ప్రారంభించారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన వందేమాతరం స్మారక నాణెం మరియు పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు. ఈ గీతం దేశ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని, తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉందని ప్రధాని అన్నారు. Read Also: SBI: 100 బిలియన్ డాలర్ల కంపెనీగా ఎస్ బిఐ మోదీ సందేశం, … Continue reading Telugu News: PM Modi: వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed