PM Modi: ఉగ్రవాదంపై రాజీ లేదు

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ కఠిన విధానాన్నే కొనసాగిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) స్పష్టం చేశారు. మలేషియా పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని అన్వర్‌ ఇబ్రహీంతో భేటీ అయిన మోదీ, ఉగ్రవాదంపై భారత్‌ వైఖరి పూర్తిగా స్పష్టమని, ఈ విషయంలో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు లేదా రాజీ విధానానికి తావులేదని పేర్కొన్నారు. Read Also:USA: ట్రేడ్ డీల్‌పై రైతు సంఘాల ఫైర్ ఈ సందర్భంగా భారత్‌–మలేషియా ద్వైపాక్షిక సంబంధాలపై కూడా ఆయన మాట్లాడారు. ఇరు దేశాలు … Continue reading PM Modi: ఉగ్రవాదంపై రాజీ లేదు