Breaking News: Christmas 2025: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న పీఎం మోదీ

క్రిస్మస్ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా క్రిస్మస్ (Christmas 2025) వేడుకలు ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని కేథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడెంప్షన్‌లో ఉదయం ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సేవలో ప్రార్థనలు, క్రిస్మస్ కారోల్స్, హిమ్స్‌లు జరిగాయి. ఈ సందర్భంగా ప్రభు యేసుకి ప్రధాని మోదీ ప్రత్యేక ప్రార్థనలు (Christmas 2025) చేశారు. Read Also: TamilNadu Accident:చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం.. 9 మంది దుర్మరణం ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో … Continue reading Breaking News: Christmas 2025: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న పీఎం మోదీ