Telugu News:PM Kisan: రైతులకు శుభవార్త – ఖాతాల్లోకి రూ.2 వేల జమ!
కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-KISAN) కింద 21వ విడత నిధుల విడుదలకు సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటివరకు 20 విడతలు విజయవంతంగా పంపిణీ చేయగా, తదుపరి విడతను నవంబర్ ప్రారంభంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ విడత ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 8.5 కోట్ల మంది అర్హులైన రైతులు ఒక్కొక్కరు రూ.2,000 చొప్పున పొందనున్నారు. అంటే సంవత్సరానికి మొత్తంగా రూ.6,000 మొత్తాన్ని ప్రభుత్వం మూడు విడతలుగా నేరుగా … Continue reading Telugu News:PM Kisan: రైతులకు శుభవార్త – ఖాతాల్లోకి రూ.2 వేల జమ!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed