Phone Tapping Case : మాజీ చీఫ్ లకు నోటీసులు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచాయి. ఈ కేసు విచారణ కోసం ప్రభుత్వం సీపీ సజ్జనార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసిన తర్వాత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సోమేశ్ కుమార్ మరియు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్‌లకు సిట్ నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. జూబ్లీహిల్స్ … Continue reading Phone Tapping Case : మాజీ చీఫ్ లకు నోటీసులు