Telugu News: New Delhi: భారత్ లో ఆఫ్ఘనిస్తాన్ మంత్రి పర్యటన.. పాక్ కు షాక్

ఆఫ్ఘనిస్తాన్ తో భారత్ మిత్రబంధాన్ని ఏర్పాటు చేసుకోవడం పాకిస్తాన్ కు ఏమాత్రం గిట్టడం లేదు. పాక్, ఆఫ్ఘన్ లమధ్య జరిగిన యుద్ధానికి కారణం కూడా భారత్ అని పాక్ నిందిస్తున్నది. ఆమధ్యకాలంలో ఆఫ్ఘనిస్తాన్ మంత్రి భారత్ ను సందర్శించారు. ఇప్పుడు మరో మంత్రి కూడా భారత్కు వచ్చారు. దీంతో భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు నెమ్మదిగా బలపడుతున్నాయి. Read Also: Piracy Case:పైరసీ కేసు ఐ-బొమ్మ రవిని కస్టడీకి తీసుకున్న పోలీసులు ఇటీవల, ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి … Continue reading Telugu News: New Delhi: భారత్ లో ఆఫ్ఘనిస్తాన్ మంత్రి పర్యటన.. పాక్ కు షాక్