NamoBharat Train: ఢిల్లీ–మీరట్ ప్రయాణ సమయం 3 గంటల నుంచి 58 నిమిషాలే
NamoBharat Train: ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి కీలకంగా మారే భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ మీరట్లో ప్రారంభించారు. సుమారు రూ.12,930 కోట్ల వ్యయంతో నిర్మించిన నమో భారత్ కారిడార్ మరియు మీరట్ మెట్రో సేవలను ఆయన జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్ట్తో ఢిల్లీ నుంచి మీరట్కు వెళ్లే ప్రయాణ సమయం మూడు గంటల నుంచి కేవలం 58 నిమిషాలకు తగ్గింది. దీంతో పశ్చిమ ఉత్తరప్రదేశ్కు ప్రయాణించే లక్షలాది మందికి పెద్ద ఊరట లభించింది. … Continue reading NamoBharat Train: ఢిల్లీ–మీరట్ ప్రయాణ సమయం 3 గంటల నుంచి 58 నిమిషాలే
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed