Mysore Explosion: అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి

కర్ణాటకలోని మైసూరు నగరంలో(Mysore Explosion) తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. డిసెంబర్ 25 గురువారం రాత్రి అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో జరిగిన భారీ పేలుడులో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన సమాచారం అందగానే పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. Read Also: Ranga Reddy: శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా గాయపడినవారిని ఆసుపత్రికి తరలించిన అధికారులు పేలుడు సంభవించిన వెంటనే స్థానికులు … Continue reading Mysore Explosion: అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి