Mumbai Terror Attack: 26/11కి 17 ఏళ్లు: వీరుల త్యాగం, భద్రతలో పెద్ద మార్పులు
భారత చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిన 26/11 ముంబై(Mumbai Terror Attack) ఉగ్రదాడికి నేటితో 17 ఏళ్లు పూర్తయ్యాయి. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తొయిబాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు 2008, నవంబర్ 26న సముద్ర మార్గం ద్వారా ముంబైలోకి ప్రవేశించారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ హింసాకాండలో 166 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. Read Also: America: ఇంటెంట్ టు లీవ్ రూల్ రద్దుతో భారతీయులకు భారీ ఊరట … Continue reading Mumbai Terror Attack: 26/11కి 17 ఏళ్లు: వీరుల త్యాగం, భద్రతలో పెద్ద మార్పులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed