Modi: ప్రతికూల రాజకీయాలకు ప్రజలు గుడ్బై: కాంగ్రెస్పై ప్రధాని విమర్శలు
కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రతికూల రాజకీయ విధానాలను దేశ ప్రజలు స్పష్టంగా తిరస్కరిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ(Modi) వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా బీజేపీకి మద్దతు క్రమంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. బీహార్, తిరువనంతపురం, ముంబయి వంటి కీలక ప్రాంతాల్లో ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాలు ప్రజలు సుపరిపాలన, అభివృద్ధి ఆధారిత రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టంగా తెలియజేస్తున్నాయని మోదీ అన్నారు. Read Also: Singareni Collieries: మీడియాకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ అస్సాంలో కాంగ్రెస్ పాత్రపై … Continue reading Modi: ప్రతికూల రాజకీయాలకు ప్రజలు గుడ్బై: కాంగ్రెస్పై ప్రధాని విమర్శలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed