Latest News: Modi Pagdi: గిరిజనుల మనసు గెలిచిన ప్రధాని మోదీ!

ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఓ అరుదైన, హృద్యమైన సంఘటన చోటుచేసుకుంది. రాయ్‌పూర్‌లో జరిగిన రాష్ట్ర రజతోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ గిరిజన సమాజ సభ్యులతో ప్రత్యేకంగా సంభాషించారు. ఈ సమావేశంలో గిరిజనులు తమ సంస్కృతిని ప్రతిబింబించే నెమలి పింఛాలతో అలంకరించిన సాంప్రదాయ తలపాగా (పగిడి)ని బహుమతిగా ఇవ్వాలనుకున్నారు. అయితే, భద్రతా కారణాల వల్ల దానిని వేదికలోకి అనుమతించలేదని వారు బాధపడ్డారు. Read also: WWC 2025: ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్‌.. ఫ్రీగా ఎక్కడ … Continue reading Latest News: Modi Pagdi: గిరిజనుల మనసు గెలిచిన ప్రధాని మోదీ!