PM Modi Israel Visit: ఇజ్రాయెల్‌లో మోదీ మేనియా.. ‘నమస్తే’ అంటూ స్వాగతం పలికిన టాప్ పత్రిక

PM Modi Israel Visit: అంతర్జాతీయ దౌత్య ముఖచిత్రంపై భారత్, ఇజ్రాయెల్‌ల మధ్య సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. నేడు ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. 2017 తర్వాత ఆయన చేస్తున్న రెండో పర్యటన కావడంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం, మీడియా అపూర్వ ఏర్పాట్లు చేశాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్‌లోని అత్యంత ప్రజాదరణ పొందిన పత్రిక ‘ద జెరూసలేం పోస్ట్’ ప్రధాని మోదీ గౌరవార్థం తన ఫ్రంట్ పేజీని ప్రత్యేకంగా డిజైన్ చేసి భారత్ పట్ల తమకున్న … Continue reading PM Modi Israel Visit: ఇజ్రాయెల్‌లో మోదీ మేనియా.. ‘నమస్తే’ అంటూ స్వాగతం పలికిన టాప్ పత్రిక