NCERT Book : NCERT పుస్తకంపై మోదీ అసంతృప్తి!
NCERT 8వ తరగతి పాఠ్యపుస్తకంలో పొందుపరిచిన కొన్ని వివాదాస్పద అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ‘న్యాయ వ్యవస్థలో అవినీతి’ అనే అంశాన్ని చిన్న పిల్లల పాఠ్యప్రణాళికలో చేర్చడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు న్యాయవ్యవస్థ వంటి అత్యున్నత రాజ్యాంగ సంస్థలపై ప్రతికూల భావన కలిగించే అంశాలను ఎందుకు బోధించాల్సి వచ్చిందని ఆయన అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ పాఠ్యాంశాల రూపకల్పనలో జవాబుదారీతనం ఉండాలని, … Continue reading NCERT Book : NCERT పుస్తకంపై మోదీ అసంతృప్తి!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed