Latest News: Missile Test: ఆంధ్ర తీరంలో మిస్సైల్ పరీక్ష ఏర్పాట్లు!

విశాఖపట్నం తీరంలో జరగనున్న మిస్సైల్ పరీక్షకు(Missile Test) సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. పరీక్షకోసం నిర్ణయించిన గరిష్ట దూరాన్ని 1,050 కి.మీ నుంచి 1,190 కి.మీ వరకు విస్తరించింది. డిసెంబర్ 11న జరిగే ఈ ట్రయల్‌కు సంబంధించి తాజా వివరాలను NOTAM (Notice to Airmen) ద్వారా విడుదల చేశారు. Read also: CM Revanth Reddy : ఆదిలాబాద్ ప్రజలకు సీఎం రేవంత్ వరాల జల్లు సాధారణంగా మిస్సైల్ టెస్టులు జరిగే ప్రాంతాల్లో … Continue reading Latest News: Missile Test: ఆంధ్ర తీరంలో మిస్సైల్ పరీక్ష ఏర్పాట్లు!