Latest News: Mathura: మధురలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది
Mathura: మంగళవారం రాత్రి మధుర జిల్లాలోని ఆగ్రా–ఢిల్లీ(Delhi) ప్రధాన రైల్వే మార్గంలో ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పెద్ద కలకలం రేగింది. ఈ ప్రమాదం బృందావన్ రోడ్ మరియు జైంత్ స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది. సుమారు 12 బోగీలు బోల్తా పడటంతో రైళ్ల రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. Read also: Asia Cup:ఆసియా కప్ ట్రోఫీ వివాదం ఈ ఘటన సమయంలో భారీ శబ్దం వినిపించడంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందారు. వారు వెంటనే … Continue reading Latest News: Mathura: మధురలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed