Breaking News: Maharashtra: పెద్దపులి దాడిలో ఇద్దరు మృతి

మహారాష్ట్ర (Maharashtra) లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బఫర్ జోన్‌లో పెద్దపులి దాడిలో ఇద్దరు వలస కార్మికులు మరణించారు. మృతులు ప్రేమ్‌సింగ్, బుదాసింగ్ అని గుర్తించారు. వీరు వెదురు (Maharashtra) సేకరణ కోసం మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన కార్మికులు. ఈ ఘటన తడోబా అభయారణ్యం సమీపంలో జరిగింది. పులి దాడితో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. Read Also: Madras: పిల్లల పెంపకంపై హైకోర్టు … Continue reading Breaking News: Maharashtra: పెద్దపులి దాడిలో ఇద్దరు మృతి