Maharashtra: నాందేడ్కు చేరుకున్న పవన్ కళ్యాణ్.. ఘన స్వాగతం పలికిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర (Maharashtra) లోని నాందేడ్కు చేరుకున్నారు. ప్రముఖ సిక్కు గురువు గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ షహీదీ సమాగమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ప్రభుత్వ అతిథి హోదాలో ఘన స్వాగతం పలికింది. నాందేడ్లోని గురు గోవింద్ సింగ్ విమానాశ్రయంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, ఎమ్మెల్యే జయ చవాన్, Read Also: AP: భూ వివాదాలతో అన్నను కొడవలితో హత్య చేసిన … Continue reading Maharashtra: నాందేడ్కు చేరుకున్న పవన్ కళ్యాణ్.. ఘన స్వాగతం పలికిన ప్రభుత్వం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed