Maharashtra: బోర్డు పరీక్షల్లో ‘చాట్‌జీపీటీ’తో కాపీయింగ్.. 81 మంది సస్పెన్షన్

Maharashtra: మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో బోర్డు పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న ఒక వింతైన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 10, 12వ తరగతి పరీక్షల సందర్భంగా విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడటమే కాకుండా, వారికి సహాయం చేయడానికి సిబ్బంది ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను వాడటం గమనార్హం. చాట్‌జీపీటీ (ChatGPT) ద్వారా ప్రశ్నలకు సమాధానాలు వెతికి విద్యార్థులకు చేరవేసినట్లు వెలుగులోకి రావడంతో విద్యాశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. Read Also:Tarun Murder Case: తరుణ్ హత్యతో భగ్గుమన్న … Continue reading Maharashtra: బోర్డు పరీక్షల్లో ‘చాట్‌జీపీటీ’తో కాపీయింగ్.. 81 మంది సస్పెన్షన్