Madhya Pradesh: పరీక్ష రాస్తూ వాష్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన విద్యార్థిని
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పదో తరగతి బోర్డు పరీక్ష రాస్తున్న ఓ మైనర్ విద్యార్థిని, పరీక్షా కేంద్రంలోని వాష్రూమ్లోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. ధార్ జిల్లాలోని పిథాంపూర్లో మంగళవారం గణితం పేపర్ రాస్తున్న సమయంలో ఈ ప్రసవం జరగడం కలకలం రేపింది. పిథాంపూర్లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో పరీక్ష రాస్తున్న విద్యార్థినికి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఇన్విజిలేటర్ అనుమతితో వాష్రూమ్కు వెళ్లింది. చాలాసేపటి వరకు ఆమె తిరిగి రాకపోవడం, అదే సమయంలో లోపలి … Continue reading Madhya Pradesh: పరీక్ష రాస్తూ వాష్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన విద్యార్థిని
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed