Karnataka: బూట్లకు బదులుగా చెప్పులు పంపిణీ చేయాలి: విద్యాశాఖ
కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాల విద్యార్థులకు అమలు చేస్తున్న షూ–సాక్స్ పంపిణీ పథకంలో మార్పులు చేయాలనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. కొన్ని జిల్లాల్లో బూట్లకు బదులుగా చెప్పులు ఇవ్వాలనే ప్రతిపాదనపై విద్యాశాఖ దృష్టి సారించింది. విద్యార్థుల ఆరోగ్యం, వాతావరణ పరిస్థితులు ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా అధికారులు పేర్కొంటున్నారు. Read also: Budget 2026: క్లీన్ ఎనర్జీ లీడర్గా భారత్? Slippers should be distributed instead of shoes వాతావరణ ప్రభావంతో వచ్చిన … Continue reading Karnataka: బూట్లకు బదులుగా చెప్పులు పంపిణీ చేయాలి: విద్యాశాఖ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed