Latest news: Karnataka: సిద్ధరామయ్య వారసుడు ఎవరంటే..కుమారుడి సంచలన వ్యాఖ్యలు

కర్ణాటక రాజకీయాల్లో కొత్త నాయకత్వ అవసరం బెళగావి జిల్లా నిర్వహించిన ఒక కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Chief Minister Siddaramaiah) కుమారుడు యతీంద్ర చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ(Karnataka) రంగంలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. తన తండ్రి రాజకీయ జీవితం చివరి దశలో ఉన్నప్పటికీ, ప్రగతిశీల, బలమైన నాయకత్వం అవసరం అని ఆయన చెప్పారు. ముఖ్యంగా, కర్ణాటక కాంగ్రెస్ నేత సతీశ్ ఝర్కిహోళిని రాష్ట్రాన్ని నడిపించడానికి అర్హుడిగా పేర్కొన్న విషయం గమనార్హం. యతీంద్ర ప్రకారం, రాజకీయాల్లో ప్రస్తుతం బలమైన, … Continue reading Latest news: Karnataka: సిద్ధరామయ్య వారసుడు ఎవరంటే..కుమారుడి సంచలన వ్యాఖ్యలు