Telugu News: Karnataka: మీడియాపై మండిపడ్డ సిద్ధరామయ్య
బెంగళూరు: కర్ణాటకలో(Karnataka) ముఖ్యమంత్రి మార్పు గురించి పార్టీ అధిష్ఠానం మీకు చెప్పిందా? అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah) మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో, మీడియా ప్రతినిధులు ఈ విషయంపై ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. Read Also: Fire accident: పటాన్చెరులో రసాయన ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం మీడియాకు సీఎం సూచన ఇలాంటి విషయాలపై కొందరు ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతుంటారని, వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం … Continue reading Telugu News: Karnataka: మీడియాపై మండిపడ్డ సిద్ధరామయ్య
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed