Jodhpur Sisters Death: పెళ్లి పీటలు ఎక్కాల్సిన వధువుల బలవన్మరణం

Jodhpur Sisters Death: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో గుండెను పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఒకే పందిరిలో పెళ్లి పీటలు ఎక్కి కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు, పెళ్లికి కొద్ది గంటల ముందే ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా పెను కలకలం రేపింది. వధువులైన శోభ (25), విమ్ల (23) ఇద్దరూ ప్రైవేట్ స్కూల్ టీచర్లుగా పనిచేస్తూ తమ కుటుంబానికి అండగా ఉండేవారు. శనివారం వీరిద్దరికీ వివాహం జరగాల్సి ఉండగా, అంతలోనే ఈ ఘోరం జరిగింది. … Continue reading Jodhpur Sisters Death: పెళ్లి పీటలు ఎక్కాల్సిన వధువుల బలవన్మరణం