Jharkhand: ఏనుగు బీభ‌త్సంతో 22 మంది దుర్మరణం

(Jharkhand) జార్ఖండ్‌లోని పశ్చిమ సింగభూమ్ జిల్లాలో ఒక ఏనుగు(Elephant) బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో సుమారు 22 మందిని చంపేసింది. రోజుకు 30 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్న ఈ ఏనుగు, గుంపు నుంచి వేరుపడి భయంకరంగా ప్రవర్తిస్తోంది. దీంతో జార్ఖండ్ ప్రభుత్వం దీంతో జార్ఖండ్ ప్ర‌భుత్వం ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించింది. Read Also: Loan Scam: ఇన్‌స్టంట్ లోన్ ప్రకటనలపై జాగ్రత్త: RBI హెచ్చరిక ఆ జంతువును ప‌ట్టుకునేందుకు అట‌వీశాఖ 100 మందిని రంగంలోకి దింపింది. మూడుసార్లు ఆ … Continue reading Jharkhand: ఏనుగు బీభ‌త్సంతో 22 మంది దుర్మరణం