Telugu News: JEE Mains 2026:కొత్త కేంద్రాలు, వర్చువల్ కాలిక్యులేటర్ సదుపాయం
జేఈఈ మెయిన్–2026(JEE Mains 2026) పరీక్ష ఈసారి విద్యార్థులకు మరింత చేరువగా మారబోతోంది. దేశవ్యాప్తంగా పరీక్షా కేంద్రాల సంఖ్యను గణనీయంగా పెంచుతూ, జాతీయ పరీక్షల సంస్థ (NTA) కొత్త మార్పులను ప్రకటించింది. దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, ఈసారి ఆ సంఖ్యను ఇంకా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం కొత్త ఆన్లైన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. Read Also: AP: ఆయూష్ విభాగంలో 107 పోస్టులకు దరఖాస్తులు ఏపీ, తెలంగాణలో కొత్త … Continue reading Telugu News: JEE Mains 2026:కొత్త కేంద్రాలు, వర్చువల్ కాలిక్యులేటర్ సదుపాయం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed