Jammu Kashmir: శ్రీనగర్ బంద్.. అప్రమత్తమైన కేంద్రం
Jammu Kashmir: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణవార్త భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనికి నిరసనగా జమ్మూ కశ్మీర్ రాజధాని శ్రీనగర్లో షియా సామాజిక వర్గీయులు బంద్కు పిలుపునిచ్చారు. ఈ పరిణామాలను కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోంది. దేశంలోని శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర హోం శాఖ అప్రమత్తం చేసింది. Read Also:Iran Attack: అమెరికా ఎంబసీలే లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార … Continue reading Jammu Kashmir: శ్రీనగర్ బంద్.. అప్రమత్తమైన కేంద్రం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed