Indore: చదువు కోసం హైటెన్షన్ టవర్ ఎక్కిన వివాహిత
Indore: మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలోని బోర్సీ గ్రామంలో చదువు కోసం ఓ వివాహిత హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కిన ఘటన కలకలం రేపింది. చదువుకోవాలనే తన కోరికకు భర్త కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఈ ప్రమాదకర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. Read Also:Telangana: ఉద్యాన పంటలకు రాష్ట్ర సర్కార్ ప్రోత్సాహం గ్రామ శివార్లలోని 400 కిలోవాట్ల హైటెన్షన్ టవర్ పైకి ఎక్కిన ఆమె, చదువుకోనివ్వకపోతే ప్రాణాలు తీసుకుంటానని హెచ్చరించింది. దీంతో గ్రామస్థులు … Continue reading Indore: చదువు కోసం హైటెన్షన్ టవర్ ఎక్కిన వివాహిత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed