Indian Embassy Advisory: ఇజ్రాయెల్లో భారతీయులకు హై అలర్ట్
Indian Embassy Advisory: ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడులతో పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదిరింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్లో నివసిస్తున్న వేలాది మంది భారతీయులు, అప్రమత్తంగా ఉండాలని టెల్ అవీవ్లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర హెచ్చరిక జారీ చేసింది.భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని, భారత పౌరులకు అవసరమైన సహాయం అందించేందుకు స్థానిక అధికారులతో టచ్లో ఉన్నామని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. Read Also: Israel Iran … Continue reading Indian Embassy Advisory: ఇజ్రాయెల్లో భారతీయులకు హై అలర్ట్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed