Latest News: India 5G: 2031 నాటికి మొబైల్ మార్కెట్లో 5G రాజ్యం
ఎరిక్సన్ తాజా మొబిలిటీ రిపోర్ట్ ప్రకారం, వచ్చే కొన్ని సంవత్సరాల్లో భారత్లో 5G(India 5G) స్వీకరణ వేగం విపరీతంగా పెరగనుంది. 2031 చివరి నాటికి దేశంలో 5G సబ్స్క్రిప్షన్లు 100 కోట్ల మార్క్ను దాటుతాయనే అంచనా వ్యక్తం చేసింది. ఇదే సమయంలో, 2031 నాటికి దేశంలోని మొత్తం మొబైల్ కనెక్షన్లలో 79 శాతం వరకు 5G ఆధిపత్యం ఉండబోతోందని రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం 5G అడాప్షన్ ఇప్పటికే మంచి స్థాయిలో ఉండగా, 2025 చివరి నాటికి … Continue reading Latest News: India 5G: 2031 నాటికి మొబైల్ మార్కెట్లో 5G రాజ్యం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed